Ap7am
VerifiedOnline/Digital
ap7am.com is an interactive ' Telugu News' portal developed with a view of making it the Home page to Telugu People. Be it the latest videos, important news updates on AP politics , cinema it has everything that we Telugu people love. Source
Actions
Media Outlet details
| Scope | Local |
|---|---|
| Language | English, Telugu |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
Recent Articles
Search Articlesమంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన, ఇరు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వేడికి అద్దం పట్టింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Trump doubles down on Hormuz Strait as 'New US Territory' after Iran MoU implodes
New York, Aug 18 : US President Donald Trump doubled down on his plan to take over the Strait of Hormuz, posting on Tuesday a map of the crucial artery for global energy supplies showing it as “New US Territory”. After posting the map on Truth Social a day after the memorandum of understanding (MOU) with Iran imploded, he said: "The Hormuz Strait is open and operating.
'BJP should make her consult doctor': Cong slams Kangana Ranaut over 'Pakistan' comparison remark
New Delhi, Aug 18 : The Congress on Tuesday launched a scathing attack on Bharatiya Janata Party (BJP) Lok Sabha MP Kangana Ranaut after the latter compared senior Congress leaders with Pakistan over the 'Vande Mataram' row, asking the BJP to "make her consult a good doctor". Speaking to IANS during a temple visit in Mumbai, Ranaut said: "Vande Mataram represents the consciousness of India. As an artist, I understand the impact that art and poetry can have on people.
పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీలకు వెన్నుదన్ను.. అసెంబ్లీలో చంద్రబాబు చారిత్రక ప్రకటన
"పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల సామాజిక, రాజకీయ సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మంగళవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ కేబినెట్ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని సీఎం ప్రకటించగానే సభ "జయహో బీసీ" నినాదాలతో దద్దరిల్లింది.
పోలండ్లో గుండెపోటుతో శ్రీకాకుళం వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం పోలండ్ దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన బత్సల రాంబాబు (37) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రాంబాబుకు భార్య లావణ్య, ఇద్దరు కుమార్తెలు బిందుశ్రీ (4), చరిష్మ (8 నెలలు) ఉన్నారు. రాంబాబు జీవనోపాధి కోసం 2025 డిసెంబర్లో పోలండ్కు వెళ్లాడు. అతడు విదేశాలకు వెళ్లే సమయానికి భార్య లావణ్య గర్భవతి.
23 రోజుల్లో 66.72 లక్షల ఇళ్ల సందర్శన.. విజయవంతంగా 'ఇంటింటికీ తెలుగుదేశం'
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం, మంగళవారం నాటికి 23వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66.72 లక్షల కుటుంబాలను టీడీపీ శ్రేణులు సందర్శించినట్లు పార్టీ వర్గాలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి.
వింత వ్యాధితో నీళ్లలోనే బతుకుతున్న బాలుడు.. అండగా అనంత్ అంబానీ!
పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ బాలుడు వింత వ్యాధితో బాధపడుతూ నిరంతరం నీటి కుంటల్లోనే గడపాల్సి వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మానవత్వంతో స్పందించి, అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆ కుర్రాడిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించి, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఇక్బాల్ అనే బాలుడు గత కొంతకాలంగా ఓ అరుదైన సమస్యతో సతమతమవుతున్నాడు.
వయసు తెలియనంత డైనమిక్ గా చిరంజీవి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సమీపిస్తోంది. ఆగస్టు 22న ఆయన 71వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వయసులోనూ ఆయన ఎనర్జీ, డైనమిజం చూసి అభిమానులు, సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆయన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ పుట్టినరోజును మరింత స్పెషల్ చేసేందుకు ఆయన కొత్త సినిమా టీమ్ సిద్ధమవుతోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న 'మెగా 158' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పాముకాటును 'నోటిఫైడ్ వ్యాధి'గా ప్రకటించిన మహారాష్ట్ర.. రిపోర్టింగ్ తప్పనిసరి
పాముకాటు వల్ల సంభవించే మరణాలు, వైకల్యాలను అరికట్టే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాముకాటును 'నోటిఫైడ్ వ్యాధి'గా గుర్తిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, వైద్యులు ప్రతి పాముకాటు కేసును (అనుమానిత, నిర్ధారిత) ప్రభుత్వ ఆరోగ్య అధికారులకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి.
వందేమాతరం అంటే నాటి బ్రిటీష్ పాలకులకు, నేటి కాంగ్రెస్కే భయం: బండి సంజయ్
వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేమాతరం అనగానే ఒకప్పుడు బ్రిటీష్ పాలకులకు ఏ విధమైన భయం కలిగేదో, నేడు కాంగ్రెస్ పార్టీకి సైతం అదే భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో నాటి బ్రిటిష్ పాలకులకు, నేటి కాంగ్రెస్ నాయకులకు మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.