Published Date :June 5, 2026 , 2:39 pm అఫ్గానిస్థాన్తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్ టెస్టుల్లో నంబర్-3పై గంభీర్ క్లారిటీ రిషభ్ పంత్పై గౌతీ కీలక వ్యాఖ్యలు Gautam Gambhir on Sai Sudharsan and Rishabh Pant: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అఫ్గానిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు పలు కీలక అంశాలపై స్పందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో నంబర్-3 బ్యాటింగ్ స్థానం, వికెట్కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాత్ర, అలాగే జట్టులో స్పిన్నర్ల ఎంపికపై తన అభిప్రాయాలను వెల్లడించాడు.