Nizamabad: మాదక ద్రవ్యాల నిర్మూలన సమాజంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా, ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పోలీసు సిబ్బంది యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, విద్య, కుటుంబ సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన కల్పించరు.